ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రికార్డులను సక్రమంగా నిర్వహించాలి : జడ్పీ సీఈవో చైతన్య

ABN, First Publish Date - 2020-11-13T06:34:25+05:30

సచివాలయ సిబ్బంది రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పరిషత్‌ సీఈవో చైతన్య ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యడ్లపాడు, నవంబరు 12 : సచివాలయ సిబ్బంది రికార్డులను సక్రమంగా నిర్వహించాలని జిల్లా పరిషత్‌ సీఈవో చైతన్య ఆదేశించారు. మం డలంలోని జాలాది, యడ్లపాడు- గ్రామసచివాలయాలను గురువారం ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముందుగా యడ్లపాడు-1 సచివాలయాన్ని సందర్శించిన ఆయన సిబ్బంది నిర్వహిస్తున్న రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జాలాది గ్రామసచివాలయాన్ని సందర్శించిన ఆయన జాబితాల ప్రదర్శన సక్రమంగా లేకపోవడం, రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడం గమనించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ కార్యదర్శి, డిజిటల్‌ అసిస్టెంట్‌లకు మెమోలు జారీ చేయాలని, రికార్డుల నిర్వహణపై సమగ్రంగా శిక్షణ ఇవ్వాలని ఎంపీడీవోను ఆదేశించారు. ఆయన వెంట ఎంపీడీవో పి.మాధురి, ఈవోపీఆర్డీ కె.శ్రీనివాసరావులు ఉన్నారు. 


Updated Date - 2020-11-13T06:34:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising