ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీజీహెచ్‌ ఐసోలేషన్‌వార్డు నుంచి యువకుడి పరార్‌

ABN, First Publish Date - 2020-03-27T09:17:50+05:30

కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేరిన యువకుడు పరారీ అయ్యాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మార్చి 26: కరోనా వైరస్‌ అనుమానిత లక్షణాలతో గుంటూరు జీజీహెచ్‌లోని ఐసోలేషన్‌ వార్డులో చేరిన యువకుడు పరారీ అయ్యాడు. బుధవారం కృష్ణా జిల్లా పెనమలూరుకు చెందిన ఓ యువకుడిని కరోనా అనుమానిత లక్షణాలతో ఐసోలేషన్‌ వార్డులో చేర్చారు. అక్కడకు చేరిన ఆ యువకుడు బుధవారం సాయంత్రమే పారిపోయాడు. తిరిగి వస్తాడేమోనని ఎదురు చూసినారాలేదు. జీజీహెచ్‌లో గాలించినా అతని ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో గురువారం ఆర్‌ఎంవో ఆదినారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2020-03-27T09:17:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising