ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎంపీ విజసాయిరెడ్డికి చికిత్స అవసరమేమో!

ABN, First Publish Date - 2020-07-13T14:05:53+05:30

వైసీపీలో రోజురోజుకి తన ప్రాభవాన్ని కోల్పోతుండటంతో డిప్రెషన్‌కిలోనై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి  


గుంటూరు(ఆంధ్రజ్యోతి): వైసీపీలో రోజురోజుకి తన ప్రాభవాన్ని కోల్పోతుండటంతో డిప్రెషన్‌కిలోనై మతి భ్రమించినట్లుగా ఎంపీ విజయసాయిరెడ్డి మాట్లాడుతున్నారని ఆయనకు తక్షణ చికిత్స అవసరమని టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కనపర్తి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్టీలో సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యాన్ని జీర్ణించుకోలేని విజయసాయిరెడ్డి ఒక సైకోలా మారిపోయారని దుయ్యబట్టారు. ఆయనపై వైసీపీ నేతలకే అనుమానాలు ఉన్నాయన్నారు. అంబులెన్సుల నిర్వహణలో రూ.300 కోట్ల అవినీతికి పాల్పడ్డ ఆయన... నీతులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఎస్సీ సెల్‌ నాయకుడు విజయకిరణ్‌ విమర్శించారు. సమావేశంలో తెలుగు యువత నేత ఎల్లావుల అశోక్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2020-07-13T14:05:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising