ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షతగాత్రుడికి ఎమ్మెల్యే ప్రథమ చికిత్స

ABN, First Publish Date - 2020-08-07T14:20:03+05:30

బ్రాహ్మణపల్లి జడ్పీ పాఠశాల సమీపంలో గురువారం సాయంత్రం ద్విచక్రవాహనాన్ని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పిడుగురాళ్ల(గుంటూరు): బ్రాహ్మణపల్లి జడ్పీ పాఠశాల సమీపంలో గురువారం సాయంత్రం ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనాన్ని నడుపుతున్న మాచవరం మండలం పిన్నెల్లికి చెందిన సురేష్‌కు తీవ్రగాయాలై స్పృహ కోల్పోయాడు. అదే సమయంలో గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న తాడికొండ ఎమ్మెల్యే డాక్టర్ ఉండవల్లి శ్రీదేవి కారు దిగి వచ్చి క్షతగాత్రుని నాడి పరీక్షించి ప్రథమ చికిత్స అందించి ప్రైవేటు వైద్యశాలకు తరలించే ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-08-07T14:20:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising