ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పొగాకు రైతుల సంక్షేమమే ప్రధానం

ABN, First Publish Date - 2020-08-08T08:11:54+05:30

పొగాకు రైతుల సంక్షేమమే ప్రధానమని బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, ఆగస్టు 7 (ఆంధ్రజ్యోతి): పొగాకు రైతుల సంక్షేమమే ప్రధానమని బోర్డు చైర్మన్‌ యడ్లపాటి రఘునాథబాబు తెలిపారు. గుంటూరులోని బోర్డు కార్యాలయంలో శుక్రవారం అధికారులు, ఉద్యోగులతో ఆయన సమీక్షించారు. చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించి ఏడాది పూర్తయిన సందర్భంగా రఘునాథబాబును అధికారులు, ఉద్యోగులు అభినంధించారు.

  

ఆరుగురికి ఉద్యోగోన్నతులు...

బోర్డులో పనిచేస్తున్న ఆరుగురు సీనియర్‌ ఉద్యోగులకు మేనేజర్లుగా ఉద్యోగోన్నతులు కల్పిస్తూ శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఆయా అధికారులకు చైర్మన్‌ సహా పలువురు శుభాకాంక్షలు తెలిపారు.  

Updated Date - 2020-08-08T08:11:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising