ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీడీపీ ఎన్నారై విభాగం సేవాకార్యక్రమాలు

ABN, First Publish Date - 2020-05-29T09:22:18+05:30

ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో గుంటూరు బృదావన్‌గార్డెన్స్‌లో మాజీ జడ్పీటీసీ ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, మే 28(ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్‌ జయంతిని పురస్కరించుకొని టీడీపీ ఎన్నారై విభాగం ఆధ్వర్యంలో గుంటూరు బృదావన్‌గార్డెన్స్‌లో మాజీ జడ్పీటీసీ ఉప్పుటూరి సీతామహాలక్ష్మి అధ్వర్యంలో పేదబ్రాహ్మణులకు నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీచేశారు. వంద మందికిపైగా పేదబ్రాహ్మణులకు రూ.500 చొప్పున ఆర్థికసాయం అందించారు. టీడీపీ నేతలు కోవెలమూడి రవీంద్ర, ముత్తినేని రాజేష్‌, రావిపాటిసాయి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-29T09:22:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising