ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలి

ABN, First Publish Date - 2020-12-20T05:01:01+05:30

ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని తెలుగు విద్యార్థి నేతలకు టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ సూచించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న టీడీపీ నేత శ్రావణ్‌ కుమార్‌ తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 తెనాలి శ్రావణ్‌కుమార్‌


గుంటూరు, డిసెంబరు 19(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని తెలుగు విద్యార్థి నేతలకు టీడీపీ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ సూచించారు. పార్టీ జిల్లా కార్యాలయంలో టీఎన్‌ఎస్‌ఫ్‌ గుంటూరు పార్లమెంటరీ అధ్యక్షుడు మన్నవ వంశీకృష్ణ నేతృత్వంలో శనివారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశ రాజకీయాల నుంచి ప్రపంచస్థాయి నేతగా ఎదిగిన చంద్రబాబు ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నేతలు కంచర్ల శివరామయ్య, కల్లం రాజశేఖరరెడ్డి, మద్దిరాల గంగాధర్‌తో పాటు పెద్ద ఎత్తున టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కార్యకర్తలు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising