అంబేద్కర్ బాటలో టీడీపీ
ABN, First Publish Date - 2020-11-27T05:27:28+05:30
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో టీడీపీ పయనిస్తుందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు.
గుంటూరు(ఆంధ్రజ్యోతి): డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చూపిన బాటలో టీడీపీ పయనిస్తుందని ఆ పార్టీ పశ్చిమ నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి కోవెలమూడి రవీంద్ర తెలిపారు. రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకుని లక్ష్మీపురంలోని పార్టీ కార్యాలయంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘననివాళులర్పించారు. కార్యక్రమంలో యరమాల విజయ్కిరణ్, కంచర్ల శ్రీనివాసరావు, కనపర్తి శ్రీనివాసరావు, కోటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-27T05:27:28+05:30 IST