ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతబకాయిలపై దృష్టి పెట్టాలి

ABN, First Publish Date - 2020-12-04T05:58:00+05:30

డివిజన్లలో పాతబకాయిలపై మరింతగా దృష్టి పెట్టి వసూళ్లు పెంచాలని వాణిజ్యపన్నులశాఖ అడిషనల్‌ కమిషనర్‌ రమేష్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సీటీ శాఖ అడిషనల్‌ కమిషనర్‌ రమేష్‌

గుంటూరు, డిసెంబరు 3: డివిజన్లలో పాతబకాయిలపై మరింతగా దృష్టి పెట్టి వసూళ్లు పెంచాలని వాణిజ్యపన్నులశాఖ అడిషనల్‌ కమిషనర్‌ రమేష్‌ తెలిపారు. నరసరావుపేట డివిజన్‌ జాయింట్‌ కమిషనర్‌ కిరణ్‌చౌదరితో కలిసి ఆయన గుంటూరు జిన్నాటవర్‌ సెంటర్‌లోని వసుంధరభవన్‌లో సమీక్ష నిర్వహించారు.  పాతబకాయిలు, జీఎస్‌టీ వసూళ్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. పాతబకాయిలు రాబట్టేందుకు అవసరమైతే ఆర్‌ఆర్‌ యాక్టు ప్రయోగించాలన్నారు. బిల్లుల్లేకుండా అక్రమంగా వెళుతోన్న సరుకు రవాణాపై దృష్టి సారించి మొబైల్‌ తనిఖీలు పెంచాలన్నారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్‌లు నాగజ్యోతి, మురళీకృష్ణ ఇతర అధికారులున్నారు.


Updated Date - 2020-12-04T05:58:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising