ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిందితులను కఠినంగా శిక్షించాలి

ABN, First Publish Date - 2020-12-30T05:13:57+05:30

రాష్ట్రంలో దళితులపై వరుస దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసుబాబు మాదిగ మండిపడ్డారు.

అంబేడ్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టిన స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ధర్నా

గుంటూరు(తూర్పు), డిసెంబరు 29: రాష్ట్రంలో  దళితులపై వరుస దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని స్వర్ణాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏసుబాబు మాదిగ మండిపడ్డారు. అనంతపురంలో దళిత యువతిని హత్యచేసిన నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ  మంగళవారం సంఘం ఆధ్వర్యంలో లాడ్జి సెంటర్‌లో అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిందితులను శిక్షించకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సంఘం జిల్లా ఇన్‌ఛార్జ్‌ మక్కెన ప్రభాకర్‌, నగర అధ్యక్షుడు గుడూరు ఎజ్రామాదిగ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-30T05:13:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising