ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీట్‌ ర్యాంకర్‌కు సత్కారం

ABN, First Publish Date - 2020-11-30T05:13:36+05:30

నీట్‌ ప్రవేశ పరీక్షలో ఏపీలో ప్రథమ ర్యాంకు సాధించిన సింధుని విద్యార్థులంతా స్ఫూర్తిగా తీసుకోవాలని మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం సూచించారు.

సింధుని సత్కరిస్తున్న ఏసురత్నం తదితరులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, నవంబరు 29: నీట్‌ ప్రవేశ పరీక్షలో ఏపీలో ప్రథమ ర్యాంకు సాధించిన సింధుని విద్యార్థులంతా స్ఫూర్తిగా తీసుకోవాలని  మార్కెట్‌ యార్డు చైర్మన్‌ చంద్రగిరి ఏసురత్నం సూచించారు. ఇక్కుర్తి వెంకట్‌ ఆధ్వర్యంలో బ్రాడీపేటలో సింఽధుకి అభినందన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఏసురత్నం మాట్లాడుతూ విద్యార్థులు  ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు బండ్లమూడి రోజారాణి, మన్నేపల్లి హనుమంతరావుశర్మ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-11-30T05:13:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising