ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సేంద్రియ సాగుతో బహుళ ప్రయోజనాలు

ABN, First Publish Date - 2020-12-20T05:03:04+05:30

మిర్చిపంటలో సేంద్రియ సాగు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరతాయని ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి అన్నారు.

డ్రోన్‌ను పరిశీలిస్తున్న కమిషనర్‌ చిరంజీవిచౌదరి, అదికారులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవిచౌదరి 


క్రోసూరు, తాడికొండ, డిసెంబరు 19: మిర్చిపంటలో సేంద్రియ సాగు వల్ల బహుళ ప్రయోజనాలు చేకూరతాయని ఉద్యాన శాఖ కమిషనర్‌ చిరంజీవి చౌదరి అన్నారు. మండలంలోని 88 తాళ్ళూరులో సేంద్రియ పద్ధతిలో సాగువుతున్న  మిర్చి పంటను శనివారం ఆయన పరిశీలించారు. తాడికొండ మండలం కంతేరులో చీడ పీడల నివారణకు డ్రోన్‌ ద్వారా క్రిమిసంహారాలను పిచికారి చేసే విధానంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.  తాళ్లూరులో గ్రామంలో మూడు వందల ఎకరాల్లో సేంద్రియ పద్ధతిలో మిర్చి పంటలు పండిస్తున్నట్టు ఆయన చెప్పారు. రైతులకు కావాల్సిన సేంద్రియ ఎరువులు, పురుగు మందులను ఆయన అందజేశారు. ఆయనతో పాటు ఉద్యానశాఖ డైరెక్టర్‌ ధర్మజ, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ బెన్ని, డిప్యూటీ డైరెక్టర్‌ సుజాత, డ్రిప్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:03:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising