ఆర్టీసీ కార్గో పార్శిల్ చార్జీల తగ్గింపు
ABN, First Publish Date - 2020-11-29T05:48:23+05:30
ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రవాణా చార్జీలను తగ్గించినట్లు ఇన్చార్జి రీజనల్ మేనేజర్ శరత్బాబు తెలిపారు.
గుంటూరు, నవంబరు 28: ఆర్టీసీ కార్గో పార్శిల్ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రవాణా చార్జీలను తగ్గించినట్లు ఇన్చార్జి రీజనల్ మేనేజర్ శరత్బాబు తెలిపారు. గుంటూరులో శనివారం ఆయన కార్గో సూపర్వైజర్లు, మార్కెటింగ్ ఏజెంట్స్తో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్లు షర్మిలా అశోక, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2020-11-29T05:48:23+05:30 IST