ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటి నుంచి హైదరాబాద్‌కు ఏసీ బస్సు

ABN, First Publish Date - 2020-12-11T06:19:06+05:30

గుంటూరు నుంచి వయా మీర్యాలగూడ మీదగా హైదరాబాద్‌కు ఆర్టీసీ ఏసీ అమరావతి సర్వీసు శుక్రవారం రాత్రి 10-30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్‌ఎం రాఘవకుమార్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 10: గుంటూరు నుంచి వయా మీర్యాలగూడ మీదగా హైదరాబాద్‌కు ఆర్టీసీ ఏసీ అమరావతి సర్వీసు శుక్రవారం రాత్రి 10-30 గంటల నుంచి ప్రారంభించనున్నట్లు ఆర్‌ఎం రాఘవకుమార్‌ తెలిపారు. ఈ సర్వీసు గుంటూరు బస్టాండ్‌ నుంచి శంకర్‌విలాస్‌ సెంటర్‌ మీదుగా లక్ష్మీపురం, పేరేచర్ల, సత్తెనపల్లి, పిడుగురాళ్ళ, మిర్యాలగూడ మీదగా హైదరాబాద్‌ కూకట్‌పల్లి వరకు వెళుతుందన్నారు. కూకట్‌పల్లిలో తిరిగి రాత్రి 10-30 గంటలకు గుంటూరు బయల్దేరుతుందన్నారు. విజయవాడ రూట్‌ కన్నా రూ.85 తక్కువ ఛార్జీతో పాటు గంట తక్కువ సమయంలోనే హైదరాబాద్‌ చేరుకోవచ్చని తెలిపారు.  

  

Updated Date - 2020-12-11T06:19:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising