ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు కిసాన్‌ రైల్‌ సేవలు

ABN, First Publish Date - 2020-12-05T05:47:05+05:30

రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైల్వేశాఖ కిసాన్‌ రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుంటూరు సీనియర్‌ డీసీఎం డి.నరేంద్రవర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీనియర్‌ డీసీఎం నరేంద్రవర్మ


గుంటూరు, డిసెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రైతుల ఆదాయాన్ని పెంచేందుకు రైల్వేశాఖ కిసాన్‌ రైల్‌ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిందని గుంటూరు సీనియర్‌ డీసీఎం డి.నరేంద్రవర్మ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.  రైతులు గుంటూరు డివిజన్‌ నుంచి  దేశంలో రైల్‌ కనెక్టివిటీ ఉన్న ఏ ప్రాంతానికి అయినా తమ పంట ఉత్పత్తులను రవాణ చేసుకోవచ్చన్నారు. జిల్లాలో ఎక్కువగా పండ్లు, కూరగాయలను రైతులు పండిస్తున్న దృష్ట్యా కిసాన్‌ రైల్‌ సేవలను వారికి అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలన్నారు. 

Updated Date - 2020-12-05T05:47:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising