ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాతీర్పు కోరే ధైర్యం వైసీపీకి ఉందా...?

ABN, First Publish Date - 2020-08-05T10:22:32+05:30

రాజధాని అమరావతిపై ప్రజా తీర్పు కోరే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అంటూ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్తిపాటి పుల్లారావు


గుంటూరు, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిపై ప్రజా తీర్పు కోరే ధైర్యం వైసీపీ నేతలకు ఉందా అంటూ మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు సవాల్‌ విసిరారు. మంగళవారం ఆయన ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.  మీరు తీసుకున్న నిర్ణయంపై నమ్మకం ఉంటే రాజీనామా చేసి ఎన్నికలకి వెళ్దామన్నారు. రాజధాని లేని పరిస్థితుల్లో రాష్ట్రానికి నడిబొడ్డున అన్ని జిల్లాలకు అందుబాటులో అమరావతిని ఎంపిక చేశామని తెలిపారు. అప్పుడు ఎవరు ఎందుకు వ్యతిరేకించలేదు అని నిలదీశారు. ప్రజాధనం రూ.10వేల కోట్లతో నిర్మాణాలు జరిగాయన్నారు. వైసీపీ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా మారిందని ఆవేదన వ్యక్త చేశారు. 

Updated Date - 2020-08-05T10:22:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising