ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ కక్షసాధింపులు తగదు

ABN, First Publish Date - 2020-08-15T09:11:20+05:30

ప్రజలు కరోనా మహమ్మారితో దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదం లాంటి దురదృష్టకర ఘటన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  ఎండీ హిదాయత్‌


గుంటూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ప్రజలు కరోనా మహమ్మారితో దిక్కుతోచని స్థితిలో ఉంటే ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసిన రాష్ట్ర ప్రభుత్వం అగ్ని ప్రమాదం లాంటి దురదృష్టకర ఘటనను రాజకీయ ప్రయోజనాలకు వాడకోవటం దారుణమని టీడీపీ నేత ఎండీ హిదాయత్‌ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. నాలుగు దశాబ్దాలుగా ప్రజా జీవితంలో ఉన్న రాయపాటి కుటుంబ సభ్యులను విచారణ పేరుతో వేధించటం సరికాదని హితవు పలికారు. ఘటనపై నిస్పక్షపాతంగా దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలి కాని రాజకీయ కక్షలు దీనికి ముడిపెట్టటం సరికాదని పేర్కొన్నారు.

Updated Date - 2020-08-15T09:11:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising