ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నరసరావుపేటలో ఒకరి మృతి.. కరోనా లక్షణాలతో అని ప్రచారం

ABN, First Publish Date - 2020-04-09T17:17:01+05:30

గుంటూరు ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి మృతి చెందాడు. కరోనా లక్షణా లతో ఆ వ్యక్తి మృతి చెందినట్లు పట్టణంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కుటుంబ సభ్యులను పరీక్షలకు తరలించిన అధికారులు

నరసరావుపేట (ఆంధ్రజ్యోతి): గుంటూరు ఫీవర్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం నరసరావుపేటకు చెందిన ఓ వ్యక్తి  మృతి చెందాడు. కరోనా లక్షణా లతో ఆ వ్యక్తి మృతి చెందినట్లు పట్టణంలో ప్రచారం జరిగింది. అయితే అతడు నెమ్ముతో గుంటూరు జనరల్‌ ఆస్పత్రికి రాగా ఫీవర్‌ ఆస్పత్రికి తరలించినట్లు వైద్యులు చెబుతున్నారు.  ఈ క్రమంలో అతడి మృతితో అధికారులు అప్రమత్త మయ్యారు. సదరు వ్యక్తి కుటుంబీకులను వైద్య పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. కరోనా లక్షణాలతో సదరు వ్యక్తి మృతి చెందాడా అనే అంశంపై ఆర్డీవో పోలీసు అధికారులను వివరణ కోరగా వైద్య పరీక్షల నివేదికలు రాలేదన్నారు. ముందు జాగ్రత్త చర్యలలో భాగంగా ఆ వ్యక్తి నివాస ప్రాంతంలో ప్రజలను అప్రమత్తం చేశామని పోలీసులు చెబుతున్నారు.

Updated Date - 2020-04-09T17:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising