ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వర్ణ ప్యాలెస్‌ ఘటన బాధాకరం

ABN, First Publish Date - 2020-08-10T10:12:16+05:30

విజయవాడ ప్రైవేటు కొవిడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగి 10మంది మృతి చెందడం కలచివేసిందని ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ 


పొన్నూరుటౌన్‌, ఆగస్టు9: విజయవాడ ప్రైవేటు కొవిడ్‌ సెంటర్‌ నిర్వహిస్తున్న స్వర్ణ ప్యాలెస్‌లో అగ్నిప్రమాదం జరిగి 10మంది మృతి చెందడం కలచివేసిందని మాజీ ఎమ్మెల్యే, సంగం డెయిరీ చైర్మన్‌ ఽధూళిపాళ్ళ నరేంద్ర కుమార్‌ ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.  మృతుల కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో నిడుబ్రోలుకు చెందిన కొసరాజు సువర్ణలత మృతి చెందటం బాఽధాకరం అన్నారు.  ఇలాంటి చర్యలను పునరావృతం కాకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రమాదంలో గాయపడిన బాధితులకు మెరుగైన వైద్యం అందించాలన్ని  ప్రభుత్వాని విజ్ఞప్తి చేశారు. 


Updated Date - 2020-08-10T10:12:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising