ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అండర్‌గ్రౌండ్‌ పనులు పూర్తి చేయాలి

ABN, First Publish Date - 2020-12-16T04:18:03+05:30

నగరంలో అసంపూర్తిగా ఉన్న అండర్‌గ్రౌండ్‌ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి సూచించారు.

సమావేశంలో ప్రసంగిస్తున్న ఎంపీ అయోధ్య, పక్కన కమిషనర్‌ అనురాధ
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎంపీ అయోధ్య రామిరెడ్డి

గుంటూరు(కార్పొరేషన్‌), డిసెంబరు 15: నగరంలో అసంపూర్తిగా ఉన్న అండర్‌గ్రౌండ్‌ పనులు ఏడాదిలోగా పూర్తి చేయాలని ఎంపీ అయోధ్య రామిరెడ్డి సూచించారు. యూజీడీ పనుల పురోగతిపై మంగళవారం కౌన్సిల్‌ సమావేశ మందిరంలో కమిషనర్‌ చల్లా అనురాధ, షాపూర్జి పల్లోంజి కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఇదుకోసం యాక్షన్‌ప్లాన్‌ సిద్ధం చేసుకోవాలన్నారు. సమావేశంలో ఎస్‌ఈలు శ్రీనివాసరావు, రవికృష్ణరాజు, ఈఈ సంతోష్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

 


Updated Date - 2020-12-16T04:18:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising