ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముస్లింల సంక్షేమానికి పెద్దపీట

ABN, First Publish Date - 2020-12-20T05:02:34+05:30

రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు.

ఎమ్మెల్యే గిరిధర్‌ సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తున్న నూతన కమిటీ సభ్యులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎమ్మెల్యే గిరిధర్‌ 

గుంటూరు, డిసెంబరు 19: రాష్ట్రంలో ముస్లిం మైనార్టీల సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పశ్చిమ ఎమ్మెల్యే మద్దాళి గిరిధర్‌ పేర్కొన్నారు. పట్టాభిపురంలోని అబుల్‌కలాం ఉర్దూ ఘర్‌, షాదీఖానా నూతన కమిటీ సభ్యులు షరీఫ్‌, ఫర్యాజ్‌, షేక్‌ షఫీ, షేక్‌ గౌస్‌, పర్వీన్‌, నజీర్‌ల ప్రమాణ స్వీకారోత్సవం శనివారం జరిగింది. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, నాయకులు టీఎల్‌వీ వీరాంజనేయులు, గనిక ఝాన్సీరాణి, షరీఫ్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-20T05:02:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising