ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేడు జిల్లాలో లోకేష్‌ పర్యటన

ABN, First Publish Date - 2020-12-05T05:38:33+05:30

జిల్లాలోని నివర్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శనివారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, డిసెంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలోని నివర్‌ తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ శనివారం పర్యటించనున్నట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా పొన్నూరు, బాపట్ల, చిలకలూరిపేట తదితర ప్రాంతాలో దెబ్బతిన్న పంటలను చూసి రైతులకు భరోసా ఇవ్వనున్నట్లు చెప్పారు. ఉదయం 9 గంటలకు పొన్నూరు నియోజకవర్గంలోని పచ్చల తాడిపర్రు గ్రామం నుంచి యాత్ర మొదలవుతుందన్నారు. 10.30కు బాపట్ల నియోజకవర్గం ఈతేరు, 12.45కు పర్చూరు నియోజకవర్గం, మధ్యాహ్నం 3.45 సమయంలో చిలకలూరిపేట నియోజకవర్గం పసుమర్రు గ్రామానికి లోకేష్‌ చేరుకొని రైతులతో మాట్లాడనున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. 

Updated Date - 2020-12-05T05:38:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising