ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఖరీఫ్‌ పంట రుణాలు ఖరారు

ABN, First Publish Date - 2020-04-05T09:14:36+05:30

జిల్లాలో 2020-21 ఖరీఫ్‌, రబీ పంటలకు బ్యాంక్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు పెట్టుబడి రుణాలు ప్రభుత్వం ఖరారు చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్చికి రూ.88వేలు, పసుపుకు రూ.80వేలు 

ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు


గుంటూరు, ఏప్రియల్‌ 4(ఆంధ్రజ్యోతి): జిల్లాలో 2020-21 ఖరీఫ్‌, రబీ పంటలకు బ్యాంక్‌లు, ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు   పెట్టుబడి రుణాలు ప్రభుత్వం ఖరారు చేసింది.  వరి - రూ.33వేలు, వేరు శనగ రూ.25వేలు, మొక్కజొన్న రూ.32వేలు, కంది రూ.18వేలు, శనగ (బెంగాల్‌ గ్రామ్‌) రూ.22వేలు, పెసర, మినుము రూ.15వేలు, అరటి (టిష్సు కల్చర్‌) రూ.90వేలు, అరటి (మొక్క) 60వేలు, అరటి (పిలకలు) రూ.42వేలు, మిర్చి రూ.88వేలు, పత్తి రూ.38వేలు, పసుపు రూ.80వేలు, తమలపాకు రూ.70వేలు, ఉల్లి రూ.35వేలు, చెరకు (మొక్క) రూ.60వేలు, చెరకు (పిలకలు) రూ.45వేలు, పూల తోటలు, కూరగాయలకు రూ.35వేలుగా ప్రభుత్వం ఖరారు చేసినట్లు ఎల్‌డీఎం వెంకటేశ్వరరావు తెలిపారు. పంట రుణాలు తీసుకోని రైతులు ఈ ఏడాది బ్యాంక్‌లు, సహకార సంఘాల్లో రుణాలకు దరఖాస్తులు చేసుకోవాలన్నారు. గతంలో పంట రుణాలు తీసుకున్న వారు రెన్యువల్‌ చేయించుకోవాలన్నారు. దీని వలన రూ.లక్ష లోపు వడ్డీ లేని రుణం, రూ.3 లక్షల లోపు పావలా వడ్డీ అమలు అవుతుందని వివరించారు.

Updated Date - 2020-04-05T09:14:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising