ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నూతన విద్యా విధానంతో మేలు

ABN, First Publish Date - 2020-12-07T04:56:00+05:30

విద్యారంగంలో వస్తున్న మార్పులు, నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్ధతులను మార్చుకోవాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ పి.ప్రతాప్‌రెడ్డి అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏసీఈఆర్‌టీ డైరెక్టర్‌ ప్రతాప్‌రెడ్డి


క్రోసూరు, డిసెంబరు 6: విద్యారంగంలో వస్తున్న మార్పులు, నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఉపాధ్యాయులు బోధన పద్ధతులను మార్చుకోవాలని రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరెక్టర్‌ పి.ప్రతాప్‌రెడ్డి అన్నారు. ఆదివారం క్రోసూరు జెడ్పీ హైస్కూల్‌లో జరిగిన నూతన విద్యావిధానం-2020 సెమినార్‌కు ఆయన హాజరై ప్రసంగించారు. ఉపాధ్యాయులు విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని బోధన అందించాలన్నారు. కాకినాడ రీజనల్‌ డైరెక్టర్‌ ఆర్‌.నరసింహారావు మాట్లాడుతూ జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీని ఎదుర్కొనేందుకు నూతన విద్యావిధానం ఎంతో ఉపకరిస్తుందన్నారు. చిలుకా సురేష్‌, టి.కల్పలత, హెచ్‌ఎం రాఘవేంద్రరరావు, అప్పారావు, ప్రభాకరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-07T04:56:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising