రేపు సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు రాక
ABN, First Publish Date - 2020-12-20T05:12:32+05:30
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సోమవారం తన స్వస్థలమైన పెదనందిపాడు మండలంలోని నాగుపాలడు గ్రామానికి రానున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది.
గుంటూరు, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు సోమవారం తన స్వస్థలమైన పెదనందిపాడు మండలంలోని నాగుపాలడు గ్రామానికి రానున్నట్లు జిల్లా యంత్రాంగానికి సమాచారం అందింది. ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం ఇక్కడికి చేరుకొంటారు.
Updated Date - 2020-12-20T05:12:32+05:30 IST