ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి కృషి

ABN, First Publish Date - 2020-11-30T05:15:58+05:30

రాష్ట్రంలో పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైౖర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి తెలిపారు.

పద్మశాలీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ విజయలక్ష్మిని సత్కరిస్తున్న సంఘం నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏపీ పద్మశాలీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైౖర్‌పర్సన్‌ విజయలక్ష్మి

గుంటూరు, నవంబరు 29: రాష్ట్రంలో పద్మశాలీ సంఘీయుల అభ్యున్నతికి  కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్‌ పద్మశాలీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైౖర్‌పర్సన్‌ జింకా విజయలక్ష్మి తెలిపారు. ఆమెతో పాటు డైరక్టర్‌లకు ఆ సంఘం జిల్లా, నగర నాయకుల ఆధ్వర్యంలో గుజ్జనగుండ్లలోని ప్రగడకోటయ్య భవన్‌లో ఆదివారం ఘనంగా సన్మానం జరిగింది.  కార్యక్రమంలో పద్మశాలీ సంఘం జిల్లా, నగర నాయకులు ఉన్నారు. 

 

Updated Date - 2020-11-30T05:15:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising