నిజాంపట్నం హార్బర్లో 3వ నెంబరు హెచ్చరిక
ABN, First Publish Date - 2020-12-04T05:35:56+05:30
తుఫాను సూచనలతో నిజాంపట్నం హార్బర్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్లు మత్స్యశాఖ ఎఫ్డీవో హెన్రీ బుధవారం తెలిపారు.
రేపల్లె, డిసెంబరు 3: తుఫాను సూచనలతో నిజాంపట్నం హార్బర్లో మూడో నెంబరు ప్రమాద హెచ్చరికను ఎగురవేసినట్లు మత్స్యశాఖ ఎఫ్డీవో హెన్రీ బుధవారం తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారు తీరాలని చేయాలని సూచించారు.
Updated Date - 2020-12-04T05:35:56+05:30 IST