ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భక్తి శ్రద్ధలతో హనుమాన్‌ చాలీసా పారాయణం

ABN, First Publish Date - 2020-12-28T06:11:17+05:30

క్ష్మీపురం పాటిబండ్ల సీతరామయ్య హైస్కూల్‌ ప్రాంగణంలో ఆదివారం జూపిటర్‌ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో 12వ లక్ష హనుమాన్‌ చాలీసా పారాయణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

పారాయణ చేస్తున్న భక్తులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (సాంస్కృతికం), డిసెంబరు 27: లక్ష్మీపురం పాటిబండ్ల సీతరామయ్య హైస్కూల్‌ ప్రాంగణంలో ఆదివారం జూపిటర్‌ ప్రసాద్‌రావు ఆధ్వర్యంలో  12వ లక్ష హనుమాన్‌ చాలీసా  పారాయణం అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. స్వామికి విశేశాభిషేకాలు, అర్చనలు, అలంకరణ జరిగాయి. వెయ్యమంది ఏకాసనంపై 108 పర్యాయాలు హనుమాన్‌ చాలీసా పారాయణం  చేశారు.  కార్యక్రమంలో ఎస్‌వీఎస్‌ లక్ష్మీనారాయణ, దుర్గాప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-28T06:11:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising