ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రజాస్వామ్యంలో ఇష్టమొచ్చినట్లు కుదరదు

ABN, First Publish Date - 2020-08-06T16:51:23+05:30

ప్రజలు 151 సీట్లిచ్చారని సీఎం జగన్‌ ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానంటే..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జీవీ ఆంజనేయులు


గుంటూరు(ఆంధ్రజ్యోతి): ప్రజలు 151 సీట్లిచ్చారని సీఎం జగన్‌ ఇష్టమొచ్చినట్లు చేసుకుంటానంటే ప్రజాస్వామ్యంలో కుదరదని  టీడీపీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు విమర్శించారు. బుధవారం ఆయన ఆన్‌లైన్‌ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు సవా లుపై వైసీపీ నుంచి  స్పందన లేకపోవటం, వారిలో ఉన్న భయానికి నిదర్శనమన్నారు. చంద్రబాబు సవాల్‌పై వెనక్కి తగ్గినట్టే మూడు రాజధానులపై కూడా వెనక్కి తగ్గాలని డిమాండ్‌ చేశారు. అమరా వతిని తరలించమని గతంలోచేసిన ప్రకటనలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 16 నెలలుగా రాష్ట్రానికి ఏమీ చేయని ముఖ్యమంత్రి కొత్తగా విశాఖకు వెళ్లి సాధించేది ఏమీ లేదన్నారు. 


Updated Date - 2020-08-06T16:51:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising