ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

17న ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ: గద్దె తిరుపతిరావు

ABN, First Publish Date - 2020-12-11T19:41:18+05:30

అమరావతి ఉద్యమం చేపట్టి డిసెంబర్ 17 నాటికి 365 రోజులు పూర్తి అవుతుందని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు గద్దె తిరుపతిరావు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అమరావతి ఉద్యమం చేపట్టి డిసెంబర్ 17 నాటికి 365 రోజులు పూర్తి అవుతుందని  అమరావతి పరిరక్షణ సమితి నాయకులు గద్దె తిరుపతిరావు తెలిపారు. అమరావతి పరిరక్షణకై ఈనెల 12న గుంటూరులో మహా పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు. అమరావతి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి ఈనెల 12 నుంచి 17 వరకు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ నెల 12న మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు గుంటూరు నగరంలో మహా పాదయాత్ర, 14న తుళ్ళరులో కిసాన్ సమ్మేళనం, 15న విజయవాడలో పాదయాత్ర 17న ఉద్దండరాయునిపాలెంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అమరావతిని రాజధానిగా ప్రకటించే వరకు ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. రేపు చేపట్టిన మహా పాదయాత్రను జయప్రదం చేయాలని కోరుతున్నామని గద్దె తిరుపతిరావు తెలిపారు. 

Updated Date - 2020-12-11T19:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising