ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు : 15 ఎకరాల చెరువుపై రెండోసారి వేలం పాట

ABN, First Publish Date - 2020-07-13T17:53:57+05:30

గుంటూరు : జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలోని 15 ఎకరాల చెరువుకు రెండో సారి వేలం పాట నిర్వహిస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు : జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలోని 15 ఎకరాల చెరువుకు రెండో సారి వేలం పాట నిర్వహిస్తున్నారు. గత నెలలో దేవాదాయశాఖ అధికారులు ఈ చెరువుకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ పాటలో వైసీపీలోని ఒక వర్గం పాటదారులు పాల్గొన్నారు. అయితే.. వేలం పాట ప్రారంభమైన మధ్యలో వచ్చి పాటలో తాము పాల్గొంటామని మరో వర్గం చెప్పడంతో అలా కుదరదని దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. దీంతో వేలం పాటలో 35 వేలకు నగదు జమ చేయించుకొని పాట దారునికి అధికారులు బిల్లు ఇచ్చారు.


అయితే.. గత నెల వేలం చెల్లదంటూ నేడు అధికారులు మరోసారి తిరిగి పాట నిర్వహిస్తున్నారు. రాజకీయ వత్తిడి వలన పాట చెల్లదంటున్నారని పాటదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ వేలం పాట జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Updated Date - 2020-07-13T17:53:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising