ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు బ్రాంచ్ కెనాల్‌లో తల్లి, కొడుకు గల్లంతు

ABN, First Publish Date - 2020-12-20T00:59:48+05:30

ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుంటూరు బ్రాంచ్ కెనాల్ పడి తల్లి, కొడుకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ముప్పాళ్ళ మండలం చాగంటివారిపాలెంలో విషాదం చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు గుంటూరు బ్రాంచ్ కెనాల్ పడి తల్లి, కొడుకు గల్లంతు అయ్యారు. మిరప చేనుకు మందు చెల్లెందుకు నీళ్ళు కోసం తల్లి, కొడుకు కెనాల్ దగ్గరకు వచ్చారు. నీళ్ళు తోడె ప్రయత్నంలో కాల్వలోకి జారిపడ్డారు. చల్లాపాటి లక్ష్మీ (50) తల్లిని రక్షించేందుకు కొడుకు కాల్వలోకి దూకాడు. సాయి (26) గల్లంతు అయ్యారు. ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.

Updated Date - 2020-12-20T00:59:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising