ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరు: అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య

ABN, First Publish Date - 2020-12-28T13:49:01+05:30

జిల్లాలోని వేమూరు మండలం జంపనిలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు మైల శ్రీనివాసరావు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని వేమూరు మండలం జంపనిలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు మైల శ్రీనివాసరావు  పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.  శ్రీనివాసరావు జంపనిలో నాలుగు ఎకరాల నిమ్మతోట, మూడు ఎకరాల వరి కౌలు సాగు చేపట్టాడు. అయితే పంట నష్టం రావడంతో, అప్పుల బాధ ఎక్కువై పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. వెంటనే గుర్తించిన కుటుంబసభ్యులు శ్రీనివాసరావును ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Updated Date - 2020-12-28T13:49:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising