ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జీజీహెచ్‌కి ఏలూరు బాఽధితులు

ABN, First Publish Date - 2020-12-07T05:04:04+05:30

ఏలూరులో మూర్ఛలకు గురై ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ఐదుగురిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తీసుకువచ్చారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు (సంగడిగుంట), డిసెంబరు6:  ఏలూరులో మూర్ఛలకు గురై ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్న ఐదుగురిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి ఆదివారం సాయంత్రం తీసుకువచ్చారు. పడవల చలపతిరావు, చెంబు లింగాచారి, కుసుమకుమారి, రమణమ్మ, లక్ష్మీకుమారికి చికిత్సను అందిస్తున్నారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. మూర్ఛతో పాటు కొందరిలో స్వల్ప పక్షవాత లక్షణాలు కూడా గుర్తించారు. వీరందరికీ అవసరమైన అన్ని వైద్యపరీక్షలు నిర్వహించారు. సోమవారం ఉదయం మెడికల్‌ కళాశాల నుంచి ప్రత్యేక బృందం దీనిపై అధ్యయనం చేసేందుకు ఏలూరు వెళుతోంది.

Updated Date - 2020-12-07T05:04:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising