ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాణాసంచా కాల్చడంపై ఘర్షణ...వ్యక్తి మృతి

ABN, First Publish Date - 2020-11-25T13:06:30+05:30

జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఒకరి ప్రాణాలను బలితీసుకుంది. రాజుపాలెం మండలం గణపవరంలో ఇరు వర్షాలు ఘర్షణకు దిగాయి. బాణసంచా కాల్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గం.. నాగభూషణం అనే వ్యక్తి ఇంటిపై రాళ్ల దాడి చేశారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాగభూషణం, అతని కుమారుడిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా నాగభూషణం మార్గమధ్యలోనే మృతి చెందాడు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గ్రామంలో పికెటింగ్ ఏర్పాటు చేశారు. 

Updated Date - 2020-11-25T13:06:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising