ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పల్నాడు కోసం పోరు ఉధృతం

ABN, First Publish Date - 2020-11-15T18:44:56+05:30

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పలు చోట్ల వివాదాలకు తెరతీస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పలు చోట్ల వివాదాలకు తెరతీస్తోంది. నరసరావుపేట కేంద్రంగా పల్నాడు జిల్లా ఏర్పాటుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో పల్నాడు జిల్లా ఏర్పాటు విషయంలో పోరు ఉధృతమవుతోంది. గురజాలలో మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ప్రారంభమైంది. అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు, మేధావులు సమావేశంలో పాల్గొన్నారు.  గురజాల కేంద్రంగానే పల్నాడు జిల్లా ఏర్పాటు చేయాలని సమావేశం డిమాండ్ చేస్తోంది. కాగా నరసరావుపేట కేంద్రం ఏర్పాటుకు అధికార యంత్రాంగం పరిశీలన చేస్తున్న నేపథ్యంలో... ప్రత్యక్ష పోరాటాలకు సిద్దమవ్వాలని నిర్ణయించారు. 

Updated Date - 2020-11-15T18:44:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising