ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాగేంద్ర ఆరోగ్యం మెరుగుపడుతోంది: జీజీహెచ్ సూపరింటెండెంట్

ABN, First Publish Date - 2020-10-26T17:56:44+05:30

విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: విజయవాడ దివ్య తేజశ్విని హత్య కేసు నిందితుడు నాగేంద్రబాబు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. అతడి ఆరోగ్య పరిస్థితిపై జీజీహెచ్ సూపరింటెండెంట్ ప్రభావతి మీడియాకు తెలియజేశారు. నాగేంద్రబాబు ఆరోగ్యం మెరుగు పడుతోందని అన్నారు. మొదట హాస్పిటల్‌లో చేరినప్పుడు కత్తి పోట్లతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... 12 రోజుల నుండి జీజీహెచ్ వైద్యులు చికిత్స అందిస్తున్నారని చెప్పారు.  ఆపరేషన్ చేసిన సమయంలో కుట్లు తీశారన్నారు. నాగేంద్రబాబు కోలుకుంటున్నాడని... రెండు రోజుల తర్వాత నాగేంద్రబాబు డిశ్చార్జిపై వైద్యులు నిర్ణయం తీసుకుంటారని ప్రభావతి వెల్లడించారు. 

Updated Date - 2020-10-26T17:56:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising