ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉద్దండరాయునిపాలెంకు అమరావతి జేఏసీ పాదయాత్ర

ABN, First Publish Date - 2020-10-22T14:26:27+05:30

అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: అమరావతి రాజధానికి శంకుస్థాపన చేసి ఐదేళ్ళు పూర్తి అయిన సందర్భంగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. గుంటూరు నుంచి ఉద్దండరాయుని పాలెంలోని శంకుస్థాపన స్థలం వరకు యాత్ర సాగనుంది.  రాజధానికి శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ కలుగజేసుకోవాలని నినాదాలు చేశారు. పాదయాత్రలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-22T14:26:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising