ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గురజాల ఏఎస్ఐపై ఎస్పీకి ఫిర్యాదు

ABN, First Publish Date - 2020-10-07T16:56:12+05:30

గురజాల ఏఎస్‌ఐ వెంకట్రావు నుండి ప్రాణహాని ఉందంటూ బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: గురజాల ఏఎస్‌ఐ వెంకట్రావు నుండి ప్రాణహాని ఉందంటూ బాధితులు ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దాచేపల్లికి చెందిన రాములమ్మ అనే మహిళతో ఏఎస్ఐ  వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. రాములమ్మ ఇటీవలే మృతి చెందటంతో ఆమె ఆస్తులపై ఏఎస్‌ఐ కన్నేశాడు.  రాములమ్మ కుమారులను స్థానిక పోలీసు అధికారుల వద్దకు పిలిపించి బెదిరింపులకు పాల్పడ్డాడు. రాములమ్మ భర్త శివయ్య గతంలో కనిపించకుండా పోయాడు. అయితే ఏఎస్‌ఐ వెంకట్రావే శివయ్యకు హాని కలిగించాడని రాములమ్మ కుమారులు ఆరోపించారు. తమ తండ్రి మిస్సింగ్‌పై విచారణ చేయించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్‌ఐ వెంకట్రావు నుండి ప్రాణ రక్షణ కల్పించమని జిల్లా ఎస్పీకి రాములమ్మ కుమారులు ఫిర్యాదు చేశారు. 

Updated Date - 2020-10-07T16:56:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising