ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గుంటూరులో దొంగ నోట్లు మారుస్తున్న నలుగురి అరెస్ట్

ABN, First Publish Date - 2020-09-29T17:12:53+05:30

జిల్లాలోని గురజాల పట్టణంలో ఫ్రూట్ మార్కెట్ వద్ద రూ.500 దొంగ నోట్లు మారుస్తున్న నలుగురిని గురజాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు: జిల్లాలోని గురజాల పట్టణంలో ఫ్రూట్ మార్కెట్ వద్ద రూ.500 దొంగ నోట్లు మారుస్తున్న నలుగురిని గురజాల పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు గురజాల మండలం తేలుకుట్ల గ్రామానికి చెందిన వ్యక్తులుగా గుర్తించారు. వారి వద్ద నుండి 7 దొంగ రూ.500 నోట్లను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు వ్యక్తులను స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు.

Updated Date - 2020-09-29T17:12:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising