ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మదర్సాలకు విద్యా కానుక చారిత్రాత్మకం

ABN, First Publish Date - 2020-10-30T09:59:01+05:30

ప్రభుత్వ పాఠశాలలతో పాటు ముస్లిం మైనార్టీలు విద్యనభ్యసించే మదర్సాలలో కూడా జగనన్న విద్యా కానుక అందించటం చారిత్రాత్మకమని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు, అక్టోబరు 29: ప్రభుత్వ పాఠశాలలతో పాటు ముస్లిం మైనార్టీలు విద్యనభ్యసించే మదర్సాలలో కూడా జగనన్న విద్యా కానుక అందించటం చారిత్రాత్మకమని తూర్పు ఎమ్మెల్యే ఎండీ ముస్తఫా తెలిపారు. పాతగుంటూరు శివారులోని మదర్సా పాఠశాలలో గురువారం జగనన్న విద్యా కానుక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నివర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో వైసీపీ నగర అధ్యక్షుడు పాదర్తి రమేష్‌గాంధీ, కావటి మనోహర్‌నాయుడు, షేక్‌ షౌకత్‌, తోట ఆంజనేయులు, మీరావలి, మహమూద్‌, కొండారెడ్డి తదితరులున్నారు.

Updated Date - 2020-10-30T09:59:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising