ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులపై ప్రభుత్వం కక్ష సాధింపు

ABN, First Publish Date - 2020-10-30T09:54:50+05:30

రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సంకెళ్ల బాధిత కుటుంబాలకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పరామర్శ


మంగళగిరి క్రైమ్‌, అక్టోబరు 29: రాష్ట్ర ప్రభుత్వం రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం రైతులపై కేసులు పెట్టి జైలుకు పంపడాన్ని నిరసిస్తూ వారి కుటుంబాలను గురువారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దౌర్జన్యంగా, కుట్రపూరితంగా రాజధానిని మార్చాలని అనుకుంటున్నారే తప్ప ప్రజాభిప్రాయాన్ని తీసుకోవటం లేదన్నారు. రైతులపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టిన విషయంలో ప్రభుత్వం క్షమాపణ చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి జంగాల అజయ్‌కుమార్‌, నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, సహాయ కార్యదర్శి కంచర్ల కాసయ్య తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-30T09:54:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising