ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

254 మద్యం సీసాలు స్వాధీనం

ABN, First Publish Date - 2020-10-03T11:17:01+05:30

తెలంగాణా నుంచి అక్ర మంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అ దుపు లోకి తీసుకొని వారి నుంచి 254 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు మాచవరం ఎస్‌ఐ రాజానాయక్‌ శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాచవరం, అమరావతి: తెలంగాణా నుంచి అక్ర మంగా మద్యం రవాణా చేస్తున్న నలుగురిని అ దుపు లోకి తీసుకొని వారి నుంచి 254 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు మాచవరం ఎస్‌ఐ రాజానాయక్‌ శుక్రవారం తెలిపారు. మండలంలోని మోర్జంపాడు నుం చి గోవిందాపురం దారిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా ఆటోలో అక్రమంగా రవాణా చేస్తున్న  మద్యం సీసాలు గుర్తించినట్లు పేర్కొన్నారు.


మోర్జంపాడుకు చెందిన యామని వెంకట్రావు, రామి, కాకునూరి చినకొండ, నాదెండ్ల మండలం కనకొర్రుకు చెందిన షేక్‌ సుభానిని అదుపులోకి తీసుకుని, ఆటో ద్విచక్ర వాహనం సీజ్‌ చేసి నట్లు తెలిపారు. అమరావతి మండలంలోని లింగాపురం గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన 200 మద్యం క్వార్టర్‌ సీసాలను పోలీసులు దాడి చేసి పట్టుకున్నట్లు సీఐ విజయకృష్ణ తెలిపారు

Updated Date - 2020-10-03T11:17:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising