ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భూసేకరణకు రైతుల నిరాకరణ

ABN, First Publish Date - 2020-09-28T11:15:29+05:30

గోదావరి పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా తలపెట్టిన భూసేకరణపై ఆదివారం మండలంలోని అత్తలూరులో ఆదివారం తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, సెప్టెంబరు 27:  గోదావరి పెన్నా నదుల అనుసంధానంలో భాగంగా తలపెట్టిన భూసేకరణపై ఆదివారం మండలంలోని అత్తలూరులో ఆదివారం తహసీల్దార్‌ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. గ్రామ పరిధిలో 184.7ఎకరాలు సేకరణ చేయాల్సి ఉండగా రైతులు తమ భూములను ఇచ్చేందుకు సిద్ధంగా లేమని తెలియజేశారు. రైతులు ఆశించిన పరిహారంపై అధికారుల దృష్టికి తీసుకెళతామని తహసీల్దారు శ్రీనివాసరావు, ప్రత్యేక అధికారి రామిరెడ్డి తెలిపారు.


అయినా రెతులు ససేమిరా అన్నారు. తమ అనుమతి లేకుండా సర్వేలు కూడా చేయవద్దని కోరారు. మండలంలో వైకుంఠపురం, అమరావతి, ధరణికోట, లింగాపురం, దిడుగు, అత్తలూరు, మునగోడు గ్రామల రెవెన్యూ పరిధిలో 974.45 ఎకరాలు సేకరించాల్సి ఉంది. అన్ని గ్రామాల్లో భూములు ఇచ్చేందుకు ఏ ఒక్కరైతు ముందుకు రాకపోవడం విశేషం.  

Updated Date - 2020-09-28T11:15:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising