ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేసీబీ ఢీకొని యువకుడి మృతి

ABN, First Publish Date - 2020-09-28T11:12:01+05:30

జేసీబీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన ముప్పాళ్లలో ఆదివారం చోటుచేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముప్పాళ్ళ, సెప్టెంబరు 27: జేసీబీ ఢీకొనడంతో యువకుడు మృతి చెందిన ఘటన ముప్పాళ్లలో ఆదివారం చోటుచేసుకుంది. ఎస్సీ కాలనీకి చెందిన కందుల నాగబాబు(40) ఉదయం 10.30 గంటల సమయంలో పెదనందిపాడు బ్రాంచ్‌ కెనాల్‌పై ఉండగా చాగంటివారిపాలేనికి చెందిన జేసీబీ ఢీకొంది.


దీంతో నాగబాబు అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మృతుడికి భార్య అరుణ, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనా స్థలాన్ని ఎస్‌ఐ నజీర్‌ బేగ్‌ పరిశీలించారు. 

Updated Date - 2020-09-28T11:12:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising