ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జాషువా కవిత్వం అజరామరం

ABN, First Publish Date - 2020-09-25T10:44:59+05:30

మహాకవి జాషువా కవిత్వం అజరామరమని ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు రాచబాళెం చంద్రశేఖరరెడ్డి తెలిపారు. జాషువా 125వ జయంతి వారోత్సవాలలో భాగంగా మూడోరోజైన గురువారం కళాపీఠం కార్యదర్శి డాక్టర్‌ నూతక్కి సతీష్‌ అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌లో ‘జాషువా కవిత్వం సామాజికత’ అనే అంశంపై సమావేశం జరిగింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గుంటూరు(సాంస్కృతికం), సెప్టెంబరు 24: మహాకవి జాషువా కవిత్వం అజరామరమని ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు రాచబాళెం చంద్రశేఖరరెడ్డి తెలిపారు. జాషువా 125వ జయంతి వారోత్సవాలలో భాగంగా మూడోరోజైన గురువారం కళాపీఠం కార్యదర్శి డాక్టర్‌ నూతక్కి సతీష్‌ అధ్యక్షతన జరిగిన ఆన్‌లైన్‌లో ‘జాషువా కవిత్వం సామాజికత’ అనే అంశంపై సమావేశం జరిగింది.


ఈ సందర్భంగా చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ కవులు సహజంగా పట్టించుకోని చిన్న విషయాలను కూడా తన రచనలలో జాషువా ప్రతిక్షేపించారన్నారు. కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్‌ పాపినేని శివశంకర్‌ మాట్లాడుతూ అభ్యుధయ భావ కవిత్వాలను అనుసరించకుండా ప్రత్యేక బాణిలో జాషువా రచనలు చేశారన్నారు. కార్యక్రమంలో జాషువా కళాపీఠం అధ్యక్షుడు ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-09-25T10:44:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising