ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

ABN, First Publish Date - 2020-03-13T11:12:12+05:30

అనుమానాస్పద మృతిపై కేసు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కొల్లూరు, మార్చి 12 : ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని దోనేపూడి శివారు ఆలపాటినగర్‌కు చెందిన ఆలూరి లాజరు (45) గురువారం ఉదయం తన ఇంటిలో మృతి చెందాడు. మృతుని భార్య మంచం మీద భర్త మృతి చెందడాన్ని గమనించి విషయాన్ని కుటుంబ సభ్యులకు, బంధువులకు తెలిపింది. విషయం తెలుసుకున్న తల్లి ఆనందం కుమారుడు మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. ఎస్‌ఐ ఉజ్వల్‌కుమార్‌ ఆమె ఫిర్యాదును అందుకుని సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టమ్‌ నిమిత్తం తెనాలి వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 

Updated Date - 2020-03-13T11:12:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising