ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2020-03-13T11:11:33+05:30

చికిత్స పొందుతున్న ఇద్దరి మృతి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తాడేపల్లి టౌన్‌, మార్చి 12: ప్రమాదాల్లో గాయపడి చికిత్స పొందుతున్న ఇద్దరు గురువారం మృతిచెందినట్లు తాడేపల్లి పోలీసులకు సమాచారం అందింది. గత నెల 2న  సీతానగరానికి చెందిన ఐశ్యర్య (6)చలిమంట వేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గాయపడింది. బాలిక విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందు తూ మృతిచెందింది. ఈ నెల 9న పట్టణానికి చెందిన రంగామోహన్‌ (60), సీతానగరం వద్ద రోడ్డు దాటుతుండగా బైక్‌ ఢీకొనడంతో తలకు గాయమై విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటనలపై పోలీసులు కేసులు నమోదుచేశారు. 

Updated Date - 2020-03-13T11:11:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising