ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 కిలోల గంజాయి స్వాధీనం: నలుగురి అరెస్టు

ABN, First Publish Date - 2020-11-26T04:13:00+05:30

గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని చిలకలూరిపేట అర్బన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు.

మాట్లాడుతున్న డీఎస్‌పి విజయభాస్కరరావు, పక్కన నిందితులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిలకలూరిపేట, నవంబరు 25 : గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న నలుగురిని చిలకలూరిపేట అర్బన్‌ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. లక్ష విలువచేసే 10 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నరసరావుపేట డీఎస్పీ విజయభాస్కరరావు వివరాలు తెలుపుతూ.. అరెస్టయిన వారిలో గుంటూరుకు చెందిన లారీడ్రైవర్లు మాదాల నరసింహమూర్తి, ఏల్చూరి అప్పారావు, ధరణికోటకు చెందిన ఉయ్యాల శ్రీనివాసరావు, అనంతపురానికి చెందిన నల్లగొండ వెంకటేశ్వర్లు ఉన్నారన్నారు. వీరంతా గంజాయి అక్రమ రవాణాకు, అమ్మకాలకు పాల్పడుతున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. 


Updated Date - 2020-11-26T04:13:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising