రాజధానిలో ఆగిన మరో రైతు గుండె
ABN, First Publish Date - 2020-12-31T00:53:06+05:30
రాజధానిలో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడికి చెందిన రైతు ఆంజనేయులు(60) మృతిచెందారు
అమరావతి: రాజధానిలో మరో రైతు గుండె ఆగింది. వెలగపూడికి చెందిన రైతు ఆంజనేయులు(60) మృతిచెందారు. రాజధాని నిర్మాణానికి ఆంజనేయులు 7 ఎకరాల భూమి ఇచ్చారు. రాజధానిని అమరావతిలోనే ఉంచాలంటూ ఏడాదిగా అమరావతి రైతులంతా ఉద్యమం చేస్తున్నారు. ఈ ఉద్యమ కాలంలో అనేక మంది రైతులు ప్రాణాలు వదిలారు.
Updated Date - 2020-12-31T00:53:06+05:30 IST